లక్నో: శ్రీలంకతో టీ20 సిరీస్ కు ముందు భారత్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లు వరుసగా దూరం అవుతున్నారు. మొన్న కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దూరమవగా.. నిన్న దీపక్ చాహర్ కూడా తొడ కండరాల గాయంతో సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న సూర్యకుమార్ కూడా గాయంతో సిరీస్ కు దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం లక్నోలో ప్రాక్టీస్ సెషన్ కు హాజరైన సూర్యకుమార్ గాయం దెబ్బకు మైదానంలో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. చేతికి అయిన గాయాన్ని ఎక్స్ రే తీయగా ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. కనీసం 2 నుంచి 3 వారాల విశ్రాంతి తీసుకుంటే తప్ప గాయం మానే పరిస్థితి లేకపోవడంతో సూర్యకుమార్ కూడా లంకతో సిరీస్ కు దూరమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఆటగాళ్లు కానీ.. బీసీసీఐ అధికారులు కానీ స్పందించలేదు.
టీమిండియాకు మరో దెబ్బ: గాయంతో సూర్యకుమార్ ఔట్
- ఆట
- February 23, 2022
మరిన్ని వార్తలు
-
టీ20 వరల్డ్ కప్ అంపైర్లుగా నితిన్, జయరామన్
-
నరైన్ మా సూపర్మ్యాన్ : షారూక్ ఖాన్
-
వన్డే, టీ20ల్లో టాప్లోనే టీమిండియా
-
103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ
లేటెస్ట్
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
- మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
- రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు