హైదరాబాద్: రాజేంద్రనగర్లోని హైదర్ గూడలో విషాదం చోటుచేసుకుంది. పార్క్లో సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. బిశాన్ శర్మ అనే ఆరేళ్ల బాలుడు సిమెంట్ బెంచ్పై ఆడుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ బెంచ్ బాలుడిపై పడటంతో తలకు తీవ్ర గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. విరిగిపోయిన కుర్చీ ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. పార్క్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే.. బాలుడు మరణించినట్టు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్కులో ఆడుకుంటూ బాలుడి మృతి
- హైదరాబాద్
- April 26, 2019
లేటెస్ట్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్
- సీఐడీ కాదు, సీబీఐ, ఇంటర్పోల్ కేసులు పెట్టుకో.. తగ్గేదిలేదు... నారా లోకేష్
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్