రాయిగడ్: మహారాష్ట్రలోని రాయిగడ్ జిల్లాలో సోమవారం ఓ భవళ అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది గాయాలపాలయ్యారని, 70 మందికిపైగా ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. ఘటన జరిగిన ప్రాంతానికి మూడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలు చేరుకున్నాయి. రాష్ట్రంలో ఒక్క వారం వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని తెలుస్తోంది. ఈ నెల 18న ముంబై, బాంద్రాలోని రిజ్వీ కాలేజీలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ ఘటనలో 41 ఏళ్ల ఓ వ్యక్తి చనిపోగా, ఇంకో వ్యక్తికి గాయాలయ్యాయి.
మహారాష్ట్రలో కూలిన బిల్డింగ్.. శిథిలాల్లో చిక్కుకున్న 70 మంది!
- దేశం
- August 25, 2020
లేటెస్ట్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?