లారీ, కారు ఢీ: ఇద్దరు మృతి

లారీ, కారు ఢీ: ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లా అంకాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ,కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుపై మక్కలు ఎండపోయడంతోనే కారు అదుపుతప్పినట్లు స్థానికులు చెప్తున్నారు.