తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1378 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా మరో ఏడుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,87,211కు చేరింది. మరణాల సంఖ్య మొత్తం 1107 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 1932 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,56,431 కు చేరింది. ఇంకా 29,673 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్ననమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 254, రంగారెడ్డిలో 110 ,కరీంనగర్ లో 78 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో 1107 కు చేరిన కరోనా మరణాలు
- తెలంగాణం
- September 28, 2020
లేటెస్ట్
- SRH vs PBKS: నిరాశపరిచిన ఆరంజ్ ఆర్మీ.. పంజాబ్ భారీ స్కోర్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- పార్టీతోపాటు అభ్యర్థి గుణగణాలు చూసి ఓటేయండి: కేటీఆర్
- అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్... పోలీసుల గాలింపు
- లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో కుండపోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
- CSK vs RCB: నో బాల్ వివాదం.. అంపైర్తో గొడవకు దిగిన కోహ్లీ
- Megastar Chiranjeevi: గెటప్ శ్రీను సినిమాపై చిరు స్పెషల్ వీడియో..మీ ప్రేమకి..సదా భక్తుడిని పద్మ విభూషణ
- Video Viral: కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు...మరి వాటి సంసారం ఎలా సాగుతోందో ఏమో...
- వికారాబాద్ లో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మృతి
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..