పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద క్యాంపుల్లో ఉన్న వారిలో కరోనా వ్యాపించిందని…దీంతో కొందరు చనిపోయారని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఈ కరోనా లక్షణలు ఉన్న టెర్రరిస్టులు భారత్లోకి ప్రవేశించి కరోనా వ్యాప్తి చేయాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. కశ్మీర్ నుంచి ఉగ్రవాద శిక్షణ కోసం POK వెళ్లిన ఒక వ్యక్తి తన ఇంటికి చేసిన ఫోన్ను తాము టాప్ చేశామని… అందులో ఈ విషయాలు బయటపడ్డాయని దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులు కరోనా బారిన పడి చనిపోతున్నప్పటికీ పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరని ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ 20 ఉగ్రవాద కేంద్రాలను, 20 టెర్రరిస్టు ల్యాంచ్ ప్యాడ్లను ప్రస్తుతం పివోకేలో సిద్ధంగా ఉంచిందని.. ఒక్కొ కేంద్రంలో 50 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని దిల్బాగ్ సింగ్ చెప్పారు.
పివోకేలోని ఉగ్రవాదుల్లో కరోనా వ్యాప్తి
- దేశం
- May 22, 2020
లేటెస్ట్
- టీడీపీలో చేరిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు
- పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- వైభవంగా మండల పూజ
- అందంగా పోలీసు కమిషనరేట్ ఆఫీస్
- భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ పనులు!
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఆకుల హరిణ్
- జగ్గయ్యపల్లి గ్రామంలో వైభవంగా రాములోరి కల్యాణం
- డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి
- విశ్వనాథపల్లి పీహెచ్సీకి కుర్చీల వితరణ
- నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : పమేలా సత్పతి
Most Read News
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!