ఖమ్మం జిల్లాలో క్రికెట్ క్రేజ్..

ఖమ్మం జిల్లాలో  క్రికెట్ క్రేజ్..

ఎండాకాలం సెలవులు అంటేనే పిల్లలు ఎగిరి గంతేస్తారు. టూర్స్, ​బంధువుల ఇండ్లకు వెళ్లి గడిపేస్తుంటారు. పట్టణాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసే సమ్మర్​ క్యాంపులను వెళ్తుంటారు. ఇలానే ఖమ్మం సర్దార్​పటేల్​ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్​ కోచింగ్​పై ఇక్కడి పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. 120 మంది పిల్లలు ఇక్కడ ట్రైనింగ్​ తీసుకుంటున్నారు. తమకు ఇష్టమైన ఆటను ఎంచుకుని ఉదయం, సాయంత్రం నెట్స్​లో ప్రాక్టీస్​ చేస్తున్నారు. – వెలుగు, ఖమ్మం ఫొటోగ్రాఫర్​