సిలిండర్ పేలి ఇద్దరు మృతి

సిలిండర్ పేలి ఇద్దరు మృతి

విశాఖ సాగర్ నగర్ లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. తండ్రీ ఉమామహేశ్వరరావు, కుమార్తె లావణ్య చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కుమారుడు సతీష్ చంద్రకు తీవ్ర గాయాల కావడంతో.. హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.