దిశ ఘటనను అచ్చుగుద్దినట్లు దింపిన ఆర్జీవీ ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్

దిశ ఘటనను అచ్చుగుద్దినట్లు దింపిన ఆర్జీవీ ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్

గతేడాది నవంబర్ లో జరిగిన దిశ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన ఈ సామూహిక హత్యాచారాన్ని ఇతివృత్తంగా చేసుకొని సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశాడు. ఆ ట్రైలర్ చూస్తుంటే.. దిశ ఘటన లైవ్ లో చూసినట్లుగా ఉంది. అంతలా చక్కని స్క్రీన్ ప్లేతో వర్మ ఈ సినిమాను రూపొందించాడు. ట్రైలర్ తోనే ఆకట్టుకుంటున్న ఈ సినిమా విడుదలైతే ఎలా ఉంటుందో చూడాలి.

For More News..

తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు

వీడియో: ల్యాండింగ్ సమయంలో కూలిన సైనిక విమానం.. 22 మంది మృతి

పాకిస్తాన్ మమ్మల్ని జంతువుల్లా చూస్తోంది