గతేడాది నవంబర్ లో జరిగిన దిశ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన ఈ సామూహిక హత్యాచారాన్ని ఇతివృత్తంగా చేసుకొని సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశాడు. ఆ ట్రైలర్ చూస్తుంటే.. దిశ ఘటన లైవ్ లో చూసినట్లుగా ఉంది. అంతలా చక్కని స్క్రీన్ ప్లేతో వర్మ ఈ సినిమాను రూపొందించాడు. ట్రైలర్ తోనే ఆకట్టుకుంటున్న ఈ సినిమా విడుదలైతే ఎలా ఉంటుందో చూడాలి.
Here is the trailer of DISHA ENCOUNTER based on the 2019 horrific gang rape, killing and burning of a young woman in Hyderabad #DishaEncounter @anuragkancharla @karuna_Natti https://t.co/eEdoCf1Yhl
— Ram Gopal Varma (@RGVzoomin) September 26, 2020
For More News..