వరంగల్ వెలుగు: మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి, హీరో షోరూం యజమాని నాశిరెడ్డి వినయ్ కుమార్ రెడ్ డి హైదరాబాద్ లో జరిగిన యాక్సిడెంట్ లో శుక్రవారం చనిపోయారు. ఆయన కండ్లను తల్లిదండ్రులు నాశిరెడ్డి వెంకటరమణ విజయభాస్కర్ రెడ్డి హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు దానం చేశారు. కొడుకును పోగొట్టుకున్న పుట్టెడు దుఃఖంలోనూ నేత్రాలను దానం చేసిన వాళ్లను పలువురు అభినందించారు.
మృతుడి కళ్లు దానం
- తెలంగాణం
- February 13, 2021
లేటెస్ట్
- రాహుల్ను చూస్తేనే మోదీ భయపడుతున్నడు: దీపాదాస్ మున్షీ
- అమ్మాయి విషయంలో అర్థరాత్రి పబ్ లో గొడవ
- నో రికవరీ, నో బ్లాక్ లిస్ట్
- భారీగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు
- ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు
- ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు
- వెల్స్పన్ ఆదాయం రూ.261.67 కోట్లు
- ఖమ్మంలో బీఆర్ఎస్ ఎదురీత!
- 30న సాయి స్వామి మెటల్స్ ఐపీఓ ఓపెన్
- ఏప్రిల్ 30న మోదీ..మే 1న అమిత్షా ..రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్ర నేతలు
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది