నర్సింహులపేట(దంతలపల్లి), వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో మద్యం మత్తులో తోడబుట్టిన తమ్ముడినే నరికి చంపాడో అన్న. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతలపల్లి మండలం రెపోని గ్రామానికి చెందిన వీరబోయిన వెంకన్న, గంగయ్య, గణేశ్, శ్రీను అన్నదమ్ములు. వారిలో శ్రీను సూర్యాపేటలో ఉంటుండగా మిగిలిన ముగ్గురూ గ్రామంలోనే కూలి పనులకు వెళ్తుంటారు. వెంకన్నకు పెండ్లి కాగా భార్య అతనికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గంగయ్య(35)కు పెళ్లి కాకపోవడంతో రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడు. గురువారం రాత్రి తాగొచ్చి మరోసారి గొడవ పడగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకన్న గొడ్డలితో తమ్ముడు గంగయ్యపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో గంగయ్య స్పాట్లోనే చనిపోయాడు. డీఎస్పీ వెంకటరమణ, సీఐ సాగర్, ఎస్సై మురళీధర్ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో తమ్ముడ్ని నరికి చంపిండు
- క్రైమ్
- November 13, 2021
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్