న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల కేసులో సమతా పార్టీ మాజీ ప్రెసిడెంట్ జయా జైట్లీ, మరోఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. కోర్టు వీరికి రూ.లక్ష చొప్పున ఫైన్ కూడా వేసింది. 2000–01లో జరిగిన డిఫెన్స్ డీల్ లో అవినీతి జరిగినట్లు రుజువు కావడంతో సీబీఐ స్పెషల్ జడ్జి వీరేందర్ భట్ తీర్పునిచ్చారు. జయా జైట్లీ, సమతా పార్టీ నేత గోపాల్ పచేర్వాల్, రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్పీ ముర్గయి గురువారం సాయంత్రం 5గంటల్లోగా లొంగిపోవాలని ఆదేశించారు. ఆర్మీకి థర్మల్ ఇమేజర్స్ ను సప్లై చేసేందుకు వెస్టెండ్ ఇంటర్నేషనల్ కంపెనీకి డీల్ కుదిర్చినందుకు గాను కంపెనీ నుంచి జయా జైట్లీ రూ.2 లక్షలు, ముర్గయి రూ.20 వేలు లంచం తీసుకున్నారు. ఇది మీడియా స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది.
సమతా పార్టీ లీడర్ జయా జైట్లీకి నాలుగేళ్ల జైలు
- దేశం
- July 31, 2020
లేటెస్ట్
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- మాయావతి నిర్ణయంపై స్పందించిన మేనల్లుడు ఆకాశ్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- రూ.20 వేలకు మించి క్యాష్ లోన్ ఇవ్వొద్దు