హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పెట్ డివిజన్ లో ఫుట్ పాత్ మీద ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక వ్యాపారస్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్ ఫిలింనగర్ లో అగ్నిప్రమాదం..
- హైదరాబాద్
- February 19, 2024
లేటెస్ట్
- ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
- మునుగోడు గడ్డ.. కాంగ్రెస్ అడ్డా: రాజగోపాల్ రెడ్డి
- మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీఎం : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దమే: భట్టి విక్రమార్క ఫైర్
- IPL 2024: మయాంక్ వచ్చేస్తున్నాడు.. వరల్డ్ కప్లో చోటు దక్కుతుందా..?
- జగిత్యాల జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం .. కోళ్లు, పశువులపై దాడి
- లైంగిక ఆరోపణలు .. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
- Krishnamma: ఒక్క సినిమా కోసం ఐదుగురు స్టార్ డైరెక్టర్స్.. గట్టిగా ప్లాన్ చేసిన కొరటాల
- లోక్సభ ఎన్నికల్లో పోటీకి ప్రియాంక గాంధీ దూరం!
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- T20 World Cup 2024: కోహ్లీ వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే.. సెలక్టర్లకు రోహిత్ డిమాండ్