ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు మరో షాక్

ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు మరో షాక్

తనను కాంగ్రెస్ ఎందుకు సస్పెండ్ చేసిందో అధిష్టానాన్నే అడగాలని ఉత్తరాఖండ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్ అన్నారు.ఉత్తరాఖండ్ ను మరింత అభివృద్ధి చేసేందుకే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఆయన కండువా కప్పుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కిషోర్ ఉపాధ్యాయ్ ని కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది. కాంగ్రెస్ నుంచి ఆరేండ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయన బీజేపీలో చేరారు. 

 

మరిన్ని వార్తల కోసం

రాహుల్ గాంధీ లేఖపై స్పందించిన ట్విట్టర్

ముంబయికి మరో 900 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిసిటీ ఏసీ బస్సులు