పంజాగుట్ట, వెలుగు: జర్నలిస్టు కుటుంబాలకు నిమ్స్ లో శుక్రవారం ప్రత్యేక హెల్త్ క్యాంప్నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ప్రెస్క్లబ్అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
నిమ్స్, హైదరాబాద్ ప్రెస్క్లబ్సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంపులో ఉదయం 11 గంటల నుంచి ఉచితంగా వివిధ వైద్య పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
