మధురకు చేరుకున్న గో మహాపాదయాత్ర

మధురకు చేరుకున్న గో మహాపాదయాత్ర

గో మహాపాదయాత్ర యూపీలోని మధురకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో గో యాత్ర పూర్తైంది. చినజీయర్ స్వామి వారి ఆశీస్సులతో యాత్ర కొనసాగిస్తున్నట్టు బాలకృష్ణ గురుస్వామి తెలిపారు. ఆచారి శ్రీ కౌశిక్ జీ మహారాజ్ ని కలిసింది గురుస్వామి బృందం. మధురలోని బృందావనంలో బిపిన్ రావత్, అమరులకు నివాళులర్పించారు. ఈ నెల 21న ఉదయం ఢిల్లీలోని పార్లమెంట్ దగ్గరకు గో మహాపాదయాత్ర చేరుకోనుంది.