గవర్నర్ తమిళి సై యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆలయ ఈవో గీత ఆమెకు స్వాగతం పలికారు. యాదాద్రి ప్రధానాలయంను సందర్శించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే బడ్జెట్ ప్రసంగానికి ముందు గవర్నర్ స్పీచ్ తొలగింపుపై తమిళి సై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కేసీఆర్ సభ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె.. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారన్నారు. బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని న్నారు.. బడ్జెట్ లో తన స్పీచ్ లేకపోవడంపై తన అభిప్రాయం చెప్పానన్నారు. ప్రజలు క్షేమంగా ఉండటమే తనకు కావాలన్నారు.
యాదాద్రి సేవలో గవర్నర్ తమిళి సై
- తెలంగాణం
- March 7, 2022
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు