ఢిల్లి : కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్ అందించింది కేంద్రం. నిర్మాణంలో ఉన్న నివాస గృహాలపై GSTని తగ్గించింది. దీంతో గృహ కొనుగోలుదారులకు GST నుంచి స్వల్పవూరట కలిగినట్లయిందని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై ఇప్పటివరకు 12 శాతం ఉండేది. GST కౌన్సిల్ దీన్ని 5%కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.45లక్షల లోపు గృహాల కొనుగోలుపై GST 1శాతంగా వర్తింపజేశారు.
Chaired the 33rd meeting of GST Council in Delhi, February 24, 2019 pic.twitter.com/aj573qQ7fP
— Arun Jaitley (@arunjaitley) February 24, 2019