సికింద్రాబాద్,వెలుగు: ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లిన సిటీకి చెందిన విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. మల్కాజిగిరి పరిధి మారుతినగర్కు చెందిన బాల అశోక్ ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు రేవంత్(29) రెండు నెలల కిందట ఎమ్మెస్ చదివేందుకు చికాగో వెళ్లాడు. ఫ్రెండ్స్తో కలిసి ఉంటుండగా.. గురువారం అతనికి గుండెపోటు వచ్చి మరణించినట్లు తెలిసింది. రేవంత్ మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి, లేదంటే శనివారం రేవంత్ డెడ్ బాడీ ఇంటికి రానున్నట్టు తెలిసింది.
అమెరికాలో గుండెపోటుతో.. హైదరాబాద్ విద్యార్థి మృతి
- హైదరాబాద్
- September 29, 2023
లేటెస్ట్
- ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన
- ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
- వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి
- దోస్త్ అడ్మిషన్ పోస్టర్ల రిలీజ్
- గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు
- పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్
- Prasanna vadanam OTT Official: ప్రసన్నవదనం OTT డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- డిగ్రీ ఉంటే చాలు.. ఆర్మీ ఆఫీసర్ కావొచ్చు.. ఫుల్ డిటేల్స్ ఇవే
- అర్ధరాత్రి వరుస దొంగతనాలు..భయాందోళనలో లక్సెట్టిపేట
- జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి