యూకేలో హైదరాబాద్ యువతి మృతి..

యూకేలో హైదరాబాద్ యువతి మృతి..

యూకేలో హైదరాబాద్ యువతి మృతి చెందింది. సాయి తేజస్వి క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీలో ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఇంజినీరింగ్ లో  మాస్టర్స్ చేస్తోంది. అయితే ఏప్రిల్ 11న బ్రైటన్ బీచ్ వద్ద అలల్లో చిక్కుకుని సాయి తేజస్వీ మరణించింది. అప్పటినుంచి తేజస్వి మృతదేహం UK ఆసుపత్రిలోనే ఉంది. తమ ఒక్కగానొక్క కూతరు చనిపోవడంతో  తల్లిదండ్రులు  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సాయి తేజస్వి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశారు. సాయి తేజస్వి మృతదేహాన్ని త్వరితగతిన తమకు అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కుటుంబ సభ్యులు కోరారు.