తనకు స్పీకర్ పదవి ఆఫర్ ఇస్తే వద్దన్నానని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘రెండో విడతలో మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాన్నారు.
కేసీఆర్ ఓ మూర్ఖుడు అని, రేషన్ బియ్యం సరఫరాలో, ధాన్యం సేకరణ లో అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు.