
కరోనా ఎఫెక్ట్ పౌల్ట్రీ ఫామ్స్ పై పడటంతో నల్గొండలో ఓ వ్యాపారి వెరెటీ నిర్ణయం తీసుకున్నారు. వంద రూపాలయకే రెండు బతికున్న కోళ్లను అమ్ముతున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలను చవి చూసింది. దీంతో కోళ్లను తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పేందుకే వందకే రెండు కోళ్లను అమ్ముతున్నాడు. ఈ రెండు కోళ్లు సుమారు 4 కిలోల బరువు వున్నాయి. అంటే ఒక కోలో కోడి మాంసం 25 రూపాలయకే వస్తోంది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వ్యాపారి కోరుతున్నాడు.
see more news
మారుతీరావు పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు