తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. సమ్మక్క హుండీ ద్వారా రూ. 23,45,970, సారలమ్మ హుండీలో రూ. 14,55,925, గోవిందరాజుల హుండీలో రూ. 94, 096, పగిడిద్దరాజు హుండీ ద్వారా రూ. 88,968 వచ్చినట్లు ఈవో రాజేంద్రన్ చెప్పారు. లెక్కింపులో సూపరింటెండెంట్ క్రాంతి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు, ప్రధాన కార్యదర్శి చంద గోపాలరావు పాల్గొన్నారు.
మేడారం హుండీ లెక్కింపు
- వరంగల్
- December 29, 2023
లేటెస్ట్
- అమెరికా వైట్హౌస్లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- నల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు
- సీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన
- ఈవీఎంల తరలింపు ప్రక్రియ పరిశీలన
- కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
- కూటి కోసం కోటి తిప్పలు!
- మల్లు నందిని సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు