వెస్టిండీస్ టార్గెట్ 238

వెస్టిండీస్ టార్గెట్ 238

సెకండ్ వన్డేలో వెస్టిండీస్ కు 238 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది భారత్.  50 ఓవర్లలో  9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది భారత్.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఓపెనర్ రోహిత్ శర్మ 5, కేఎల్ రాహుల్18,రిషబ్ పంత్ 18 కే పెవిలియన్ చేరారు.  కేఎల్ రాహుల్ 49, సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులతో రాణించడంతో టీమిండియా 237 పరుగులు చేయగల్గింది. దీపక్ హుడా 29, శార్దుల్ ఠాకూర్ 8, మహమ్మద్ సిరాజ్ 3, యజువేంద్ర చాహల్ 11 పరుగులుచేశారు. వెస్టిండీస్ బౌలర్లలో  అల్జరీ జోసఫ్ , స్మిత్ లకు చెరో రెండు వికెట్లు, రోచ్, జేసన్ హోల్డర్ , హోసెన్, అలెన్ లకు తల ఒక వికెట్ పడ్డాయి.