దేశంలో కోటి దాటిన కేసులు..16 కోట్ల టెస్టులు

దేశంలో కోటి దాటిన కేసులు..16 కోట్ల టెస్టులు

భారత్ లో కరోనా కేసులు కోటి దాటాయి. గడిచిన 24 గంటల్లో 25,153 కేసులు నమోదవడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,04,599 కి చేరింది.  ఇందులో 3,08,751 ఆక్టివ్ కేసులున్నాయి. మొత్తం 95,50,712 మంది కోలుకున్నారు. నిన్న మరో 347 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 1,45,136 కు చేరింది.   ఇక నిన్న 11,71,868 శాంపిల్స్ టెస్టు చేయడంతో దేశంలో కరోనా టెస్టుల సంఖ్య డిసెంబర్ 18 వరకు 16కోట్ల 9 వేల 514 కు చేరింది.

రెండేండ్లుగా 60 గ్రామాలకు సర్పంచుల్లేరు