విదేశం
చైనాలో భారీ భూకంపం.. 110 మంది మృతి
చైనాలో భారీ భూకంపం సంభవించింది. పలు భవనాలు నేలమట్టం కావడంతో 110 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Moreలడఖ్ కార్గిల్లో భూకంపం.. పాకిస్థాన్లో ప్రకంపనలు
లడఖ్లోని కార్గిల్ ప్రాంతంలో సోమవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సిఎస్) తెలిపింది. మధ్యాహ్నం 3:48 నిమి
Read Moreభలే కంపెనీ : ఆరోగ్యంగా ఉంటే జీతం పెంచుతాం.. బోనస్ ఇస్తాం
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తాము సంపాదించే లాభాల్లో వాటాగా బోనస్ ఇస్తుంటాయి చాలా కంపెనీలు. అయితే ఆ బోనస్ డబ్బు ఆ ఉద్యోగి ఒకనెల జీతం ఉండొచ్చు.. కాకపో
Read Moreఅమెరికాలో కలకలం.. జో బైడెన్ కాన్వాయ్ను ఢీకొన్న కారు
ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ ను ఓ ప్రైవేటు కారు ఢీ కొట్టింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆయనను అక్కడినుంచి మరో చోటుకు తరలించారు.  
Read Moreమెక్సికో క్రిస్మస్ పార్టీలో కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికో ఉత్తర-మధ్య రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా నగరంలో డిసెంబర్ 17 ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ సీజన్ పార్టీపై ముష్కరులు దాడి చేయడం
Read Moreవారంలో 42 ఈవెంట్లు .. ప్రచారంలో దూసుకెళ్తున్న వివేక్ రామస్వామి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడేందుకు ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రెసిడెన్షియల్ క
Read Moreరష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ దాడులు .. రెండు మిసైల్స్ను కూల్చేసిన ఉక్రెయిన్ ఆర్మీ
33 డ్రోన్లు పడగొట్టిన రష్యన్ దళాలు కీవ్: రష్యాకు చెందిన రెండు మిసైల్స్, 20 డ్రోన్లను కూల్చిసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. రష్యన
Read Moreఅమెరికాలో మనోళ్ల భారీ ర్యాలీ .. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మేరీల్యాండ్లో ప్రదర్శన
వాషింగ్టన్: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని వాషింగ్టన్ శివారులో హిందూ సంఘాలు ఆదివారం కార్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహ
Read Moreరష్యాలో గుడ్లు అయిపోతున్నాయి.. అందుకు అధ్యక్షుడు పుతినే కారణమా?
రష్యాలో గుడ్లు అయిపోతున్నాయట.. రష్యన్ల హాలిడే డిష్ లలో ప్రధానమైన గుడ్ల సరఫరా చాలా తగ్గిందట. దీంతో గుడ్ల ధరలు వరుసగా నాలుగు వారాల పాటు 4శాతం కంటే అధికం
Read Moreరామనామముతో మారు మ్రోగిన వాషింగ్టన్ వీధులు...ఎందుకంటే
వాషింగ్టన్ వీధులు డిసెంబర్ 16 రామ నామముతో హోరెత్తాయి. ఆంగ్లో ఇండియన్స్ హిందూ జండాలను పట్టుకొని ర్యాలీ చేశారు. వచ్చేఏడాది జనవరి 22న &nbs
Read Moreఅది అపార్టెమెంట్ కాదు..ఓ చిన్నపాటి నగరం..
అద్భుత దృశ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి చెందుతున్న సామాజిక ఆర్థిక కమ్యూనిటీ స్ఫూర్తితో వాస్తుపరంగా ప్రత్యేకమైన అపార్టుమెంట్లతో నివసి
Read Moreభారత పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ.. ఎక్కడంటే
ఇరాన్ను సందర్శించాలనుకునే భారత పర్యాటకులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా లేకుండానే ఆ దేశాన్ని సందర్శించవచ్చని ప్రకటించింది. భారత్&zwn
Read Moreకువైట్ పాలకుడు షేక్ నవాఫ్ మృతి
దుబాయ్ : మిడిల్ ఈస్ట్ దేశం కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(86) శనివారం కన్నుమూశారు. “కువైట్ ప్రజలమైన మేం చాలా విచారంతో.. అరబ్.. ఇస్
Read More











