కరీంనగర్
నామినేటెడ్ పదవులు భర్తీ చేయండి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో విజ్ఞప్తి
హాజరైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమను పట్టించుకోవడం ల
Read Moreమత్స్యకారుల పంట పండింది.. లోయర్ మానేరు డ్యాంలో వలకు చిక్కిన భారీ చేప
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఎప్పటిలాగే చేపలు పడుతున్న జాలర్లకు 25 కిలోల బరువున్న భారీ చేప దొరకడంతో సంతోషం
Read Moreపీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్చార్జి, రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం
కరీంనగర్, వెలుగు: గంగాధర మండలంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు హాజరవుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక
Read Moreరాజన్న ఆలయ అభివృద్ధికి కృషి : విప్ ఆది శ్రీనివాస్
విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణను రోడ్డు విస్తరణ పనులతో శ్రీకారం చుట్టామని విప్, ఎమ్మెల్యే
Read Moreవస్త్ర పరిశ్రమ సంక్షోభానికి బీఆర్ఎస్సే కారణం : కేకే మహేందర్రెడ్డి
కేకే మహేందర్రెడ్డి రాజన్నసిరిసిల్ల, వెలుగు: బతుకమ్మ చీరలకు సంబంధించి నేత కార్మికులకు రూ.352 కోట్లు బకాయిలు పెట్టి వారి
Read Moreప్రభంజనంలా జనహిత పాదయాత్ర వేలాదిగా తరలివచ్చిన జనం.. ఉప్పరమల్యాల నుంచి మొదలైన పాదయాత్ర
గంగాధర, వెలుగు: కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో విడత జనహిత పాదయాత్ర కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. చొప్పదండి న
Read Moreవామ్మో.. జగిత్యాల జిల్లాలో సండే రోజు.. మేక మాంసం కొన్నోళ్ల పరిస్థితి ఇది..!
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో అనారోగ్యంతో చచ్చిపోయిన మేక మాంసం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనాలు ఆ విషయం తెలియక ఆదివారం క
Read Moreతమిళనాడు వస్త్ర వ్యాపారుల టోకరా
కరీంనగర్ జిల్లాలో వస్త్ర ఉత్పత్తిదారులకు రూ.1.50 కోట్ల మోసం గంగాధర, వెలుగు : కరీంనగర్ జిల్లాలో వస్త్ర ఉత్ప త్తిదారుకుల తమిళనాడుకు
Read Moreసిరిసిల్ల నేతన్నలను ఆర్థికంగా ఆదుకోండి : కేటీఆర్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికుల ఆర
Read Moreసిరిసిల్లలో సోలార్ వెలుగులు.. ఇండ్లపై ఏర్పాటు చేసుకునేందుకు సర్కార్ ప్రోత్సాహం
జిల్లాలో 42 సోలార్ యూనిట్స్ ఏర్పాటు.. ప్రాసెస్లో మరో 50 యూనిట్లు తంగళ్లపల్లి టెక్స్&
Read Moreగురుకుల పాఠశాలలో విద్యార్థులను కరిచిన ఎలుకలు
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. శంకరపట్నం మండలంలోని కేశవపట్నంలోని కేజీబీవీ విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఆగస్టు 22న రాత్రి నిద్రపోతున్న 9 మంది విద్
Read Moreసోషల్మీడియాలో పోస్టులపై నిఘా పెట్టాలి : సీపీ అంబర్కిశోర్ ఝా
గోదావరిఖని, వెలుగు: పదేపదే చోరీలకు పాల్పడడం, నకిలీ విత్తనాల రవాణా, ఇతర నేరాలకు పాల్పడిన వారిపై ‘గ్యాంగ్ ఫైల్స్’ ఓపెన్ చేయాలని రామగుండం సీప
Read Moreజనహిత పాదయాత్రను సక్సెస్ చేయాలి : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలో ఈ నెల 24న నిర్వహించనున్న జనహిత పాదయాత్రను సక్సెస్ చేయాల
Read More












