కరీంనగర్

రైతు ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌‌ మండలంలో ఘటన

పెన్‌‌పహాడ్‌‌, వెలుగు: పంట ఎండిపోయిందన్న బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌&zw

Read More

కిక్కిరిసిన ఎములాడ.. కోడె మొక్కుల కోసం బారులు దీరిన భక్తులు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ

Read More

జగిత్యాల పట్టణంలో దారుణం.. మూడేండ్ల చిన్నారిని చితకబాదిన తల్లి.. కింద పడేసి, కాలితో తన్నిన మహిళ

జగిత్యాల, వెలుగు: భర్త మీద కోపం, చిన్నారి అల్లరి చేస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన మూడేండ్ల కొడుకును చితకబాదింది. విపరీతంగా కొట్టడం, కింద పడేసి తన

Read More

గుండెపోటు మరణాలకు చెక్ పెట్టేలా..సింగరేణి క్యాథ్ ల్యాబ్

గోదావరిఖనిలో రూ. 13 కోట్లతో తొలిసారి ఏర్పాటు  కార్మికులు, కుటుంబ సభ్యులకు సకాలంలో ట్రీట్ మెంట్  త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తేన

Read More

భూభారతిలో రెండెంచెల అప్పీల్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలాసత్పతి

వీణవంక, వెలుగు: భూభారతి చట్టంలోని రెండంచెల అప్పీలు వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌&z

Read More

నాగంపేటలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం .. పది ఇళ్లలో చోరీ

ముస్తాబాద్ వెలుగు :  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట  మండలంలోని నాగంపేట  గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక

Read More

సెస్ లో లెక్కతేలని పోల్స్ .. మూడేండ్లుగా కొనసాగుతున్న విచారణ

10,800  కరెంట్ పోల్స్ మాయం,  రూ. 3.24 కోట్ల నష్టం  గత పాలక వర్గంలో సెస్ డైరెక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై పోల్స్ అమ్ముకున్నట్లు ఆరో

Read More

తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు..ఎండవేడిమికి వరికోత మిషన్ దగ్ధం

తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9గంటలనుంచి ఎండవేడిమికి ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ

Read More

50 ఏళ్ల తర్వాత రామగుండం ఎయిర్ పోర్టుపై ఆశలు..పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ లేఖతో రీ సర్వేకు ఆదేశాలు

గోదావరిఖని, వెలుగు :  రామగుండం ఎయిర్​పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే దీనిపై  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. కేంద్ర పౌర విమానయ

Read More

రైతుల సంక్షేమం కోసమే భూ భారతి : పమేలా సత్పతి

కలెక్టర్ పమేలా సత్పతి కొత్తపల్లి, వెలుగు : రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశపెట్టిందని కలెక్టర్​ పమేలా సత్పతి అన్నారు.

Read More

క్వాలిటీ టెస్టులు లేకుండానే బిల్లులు పాస్

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో  ఏడాదిగా ఇదే తీరు ఏజెన్సీని ఎంపిక చేయడంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కా

Read More

రామగుండం ఎయిర్ పోర్టుపై చిగురిస్తున్న ఆశలు

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖతో  రీ సర్వేకు కేంద్రమంత్రి ఆదేశాలు  బసంత్​ నగర్, అంతర్గాం ప్రాంతాల్లో భూములను పరిశీలించిన ఏఏఐ బృందం

Read More

ప్రతి రైతుకు భూభారతి కార్డు : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలాసత్పతి

జమ్మికుంట, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, భూమి ఉన్న ప్రతి రైతుకు భూభారతి కార్డు ఇవ్వనున్నట్లు క

Read More