కరీంనగర్
ఎడతెరిపిలేకుండా వర్షాలు... ఆగస్టు 28న జరగాల్సిన శాతవాహన యూనివర్శిటి పరీక్షలు వాయిదా..
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాల కారణంగా పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా..
Read Moreలోయర్ మానేరు డ్యామ్ కు వరదపోటు..దిగువ ప్రాంతాలకు నీరు విడుదల
కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. మూల, మానేరు, గంజి వాగుల ద్వారా ప్రాజెక్టుకు51 వేల 97 క్యూసెక్కుల
Read Moreనార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు సేవా దృక్పథంతో వైద్యసేవలు అందించాలని, నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని
Read Moreఅవినీతికి కేరాఫ్ పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీస్..ఆన్ లైన్ అప్లికేషన్లను పక్కన పెడుతున్న ఆఫీసర్లు
ఏజెంట్ల ద్వారా వస్తేనే పని పూర్తి దాడులకు దొరకకుండా అధికారుల ప్లాన్స్ ఆఫీసర్లకు మరకలంటకుండా పనులు చక్కబెడు
Read Moreవీళ్లు మామూలోళ్లు కాదు.. టెక్స్టైల్ ఇండస్ట్రీ పేరుతో రూ. కోటి మోసం..ఇద్దరు అరెస్ట్
కోరుట్ల, వెలుగు : టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెడితే నెల నెలా లాభాలు ఇస్తామంటూ రూ. కోటి వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న
Read Moreఆర్ఎఫ్సీఎల్కు టెక్నికల్ కష్టాలు..ఏడాదిలో రెండుసార్లు ప్లాంట్ షట్డౌన్
సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్న యూరియా ఉత్పత్తి ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రెండు సార్లు అమోనియా లీకేజీ.. ప్లాంట్ షట్&
Read Moreపెరిగిన సాగు విస్తీర్ణం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12.01 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు
ఇటీవల వర్షాలతో జోరుగా వ్యవసాయ పనులు మరో 15 రోజులు దాకా వరి నాట్లకు చాన్స్
Read Moreకిటకిటలాడిన రాజన్న క్షేత్రం.. బారులు తీరిన భక్తులు
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు
Read Moreనామినేటెడ్ పదవులు భర్తీ చేయండి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో విజ్ఞప్తి
హాజరైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమను పట్టించుకోవడం ల
Read Moreమత్స్యకారుల పంట పండింది.. లోయర్ మానేరు డ్యాంలో వలకు చిక్కిన భారీ చేప
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఎప్పటిలాగే చేపలు పడుతున్న జాలర్లకు 25 కిలోల బరువున్న భారీ చేప దొరకడంతో సంతోషం
Read Moreపీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్చార్జి, రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం
కరీంనగర్, వెలుగు: గంగాధర మండలంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు హాజరవుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక
Read Moreరాజన్న ఆలయ అభివృద్ధికి కృషి : విప్ ఆది శ్రీనివాస్
విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణను రోడ్డు విస్తరణ పనులతో శ్రీకారం చుట్టామని విప్, ఎమ్మెల్యే
Read Moreవస్త్ర పరిశ్రమ సంక్షోభానికి బీఆర్ఎస్సే కారణం : కేకే మహేందర్రెడ్డి
కేకే మహేందర్రెడ్డి రాజన్నసిరిసిల్ల, వెలుగు: బతుకమ్మ చీరలకు సంబంధించి నేత కార్మికులకు రూ.352 కోట్లు బకాయిలు పెట్టి వారి
Read More












