కరీంనగర్

బతికుండగానే రికార్డుల్లో చంపేశారు

గన్నేరువరం, వెలుగు : తాను బతికుండగానే అధికారులు తనను చనిపోయిన వారి జాబితాలో చేర్చారని కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన

Read More

జగిత్యాలలో ట్రయాంగిల్​ ఫైట్..ప్రచారంలో దూసుకుపోతున్న మూడు ప్రధాన పార్టీలు

రాహుల్​ పర్యటనతో కాంగ్రెస్​ క్యాడర్​లో జోష్ ​ పసుపు బోర్డు ప్రకటనతో పుంజుకున్న బీజేపీ  గత ఎన్నికల్లో అన్నీ తానై నడిపించిన ఎమ్మెల్సీ కవిత&n

Read More

కరీంనగర్లో ఎలుగుబంటి సంచారం

కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. ఈరోజు(అక్టోబర్ 26)ఉదయం నమాజ్ కు వెళ్తున్న సమయంలో సిటిజన్ కాలనీలో ఎలుగుబంటి సంచరించిందని స

Read More

ధరణితోనే అన్ని సమస్యలు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు:  ధరణితో  రైతులకు సమస్యలు పుట్టుకొచ్చాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపిం చారు. బుధవారం పట్టణంలోని ఇందిరా భవన్ లో  

Read More

ఎలక్షన్ డ్యూటీని పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ గోపి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎలక్షన్​ డ్యూటీని పకడ్బందీగా చేయాలని ఆఫీసర్లను  కలెక్టర్ గోపి ఆదేశించారు.  బుధవారం  కలెక్టరేట్ లో  సీపీ సుబ

Read More

కరీంనగర్ బీజేపీలో పలువురి చేరిక

కరీంనగర్ టౌన్/కొడిమ్యాల,వెలుగు: వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బుధవానం  ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరారు.  కరీంనగర్ లోని చైతన్య

Read More

జగిత్యాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సెంట్రల్ BSF బలగాలు

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ

Read More

ఒక్క చాన్స్ ప్లీజ్ .. వరుస పరాజయాలు చూసినా పట్టువదలని నేతలు

అసెంబ్లీలో ఒక్కసారైనా అడుగుపెట్టేందుకు  ప్రయత్నాలు కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుస పరాజయాలు చూసినా పట్టువదలని విక్ర

Read More

రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం

పెద్దపల్లి జిల్లాలో రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో మంగళవారం (అక్టోబర్ 24 న) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముందుగా పవర్ స్టేషన్​లోని కంట్రోల్​రూమ్

Read More

ధరణి పేరుతో కొట్లాటలు పెట్టిండు.. ఏ గ్రామంలో చూసినా సమస్యలే

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థలను పునరుద్దరిస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రతినిధు

Read More

రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్సే: జీవన్ రెడ్డి

రాయికల్, వెలుగు: ఆనాడైనా, ఈనాడైనా రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  మండలంలోని ఇటిక్యాలలో  ఇంటింట

Read More

50 వేల మెజార్టీతో గంగుల గెలుస్తడు: చల్ల హరిశంకర్

కరీంనగర్ టౌన్,వెలుగు: కేసీఆర్, కేటీఆర్ లపై ఎంపీ బండి సంజయ్  ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్  హ

Read More

రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారింది: రాజాసింగ్

కరీంనగర్, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలో  రాష్ట్రం బంగారు తెలంగాణకు బదులు  అప్పుల తెలంగాణ అయిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.  

Read More