
కరీంనగర్
గురుకుల పాఠశాలలో ఆందోళన.. 60 మంది స్టూడెంట్స్ కి కండ్లకలక
వర్షాలు విజృంభిస్తున్న వేళ కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. జిల్లాల్లో పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కరీంనగర్లోని ఓ గుర
Read Moreబీఆర్ఎస్ సర్కార్కు పిండ ప్రదానం
చెన్నూరు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్ గ్రామంలోని వాగు ఒడ్డున బీఆర్ఎస్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిండప్రదానం చేసింది. క
Read Moreమంత్రి గంగుల కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు : హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు
Read Moreవేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్నఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నార
Read Moreరెండేండ్లలో 2 సార్లు కొట్టుకుపోయింది
కోరుట్ల మండలం ధర్మారం శివారులోని పెద్దవాగుపై రెండేండ్ల కింద చెక్డ్యాం నిర్మించారు. దీని నిర్మాణానికి రూ.3 కోట్లు ఖర్చయింది. ఇటీవల కురిసిన వానలక
Read Moreకేసీఆర్ను గద్దె దింపాలి .. మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం
కరీంనగర్ సిటీ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దింపాలని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పిలుపునిచ్చారు.
Read Moreకొడుకు పెద్దకర్మ చేసి.. గుండెపోటుతో తండ్రి మృతి ..
జ్యోతినగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో ఓ హెడ్కానిస్టేబుల్గుండెపోటుతో చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. బోయో
Read Moreహుజూరాబాద్కు సతీశ్బాబు..? పాత నియోజకవర్గంపై వొడితెల ఫ్యామిలీ ఫోకస్
హుస్నాబాద్లో బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ కౌశిక్ తీరుతో హుజూరాబాద్లోనూ వ్యతిరేకత సతీశ్ను హుజూరాబాద్కు మార్చే ఆ
Read Moreమల్టీ లెవల్ బిజినెస్ పేరుతో మోసం.. అడ్డంగా దొరికిన వైనం
తెలుగు రాష్ట్రాల్లో మల్టీ లెవల్ బిజినెస్ పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు జులై 30 న అరెస్టు చేశారు. అతన్ని మీడియా
Read Moreజర్నలిస్టుల సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం
ముస్తాబాద్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రా
Read Moreప్రారంభించిన నెలకే పగుళ్లు రావడం సిగ్గుచేటు.. బీజేపీ శ్రేణుల ధర్నా
కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రారంభించిన నెలకే కేబుల్ బ్రిడ్జికి పగుళ్లు రావడం సిగ్గుచేటని బీజేపీ లీడర్లు ఆరోపించారు. సైడ్వాల్స్&z
Read Moreఅద్దె బిల్డింగుల్లో సర్కార్ ఆఫీసులు
ఇటీవల భారీ వర్షాలకు ఉరిసిన ఆఫీసులు అసౌకర్యాల మధ్య డ్యూటీలు చేస్తున్న సిబ్బంది సకాలంలో మంజూరు కాని కిరాయి బిల్లులు కరీంనగర్/పెద
Read Moreకోళ్ల ఫారం తొలగించాలని రాస్తారోకో
ముత్తారం, వెలుగు : ముత్తారంలోని కాసర్లగడ్డ బస్టాండ్ సమీపంలో ఉన్న కోళ్ల ఫారంను తొలగించాలని గ్రామస్తులు శుక్రవారం ముత్తారం–మంథని మెయిన్రోడ్
Read More