కరీంనగర్

పోలీస్ స్టేషన్ ఎదుట తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్ ఎదుట తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం భూ వివాదం పరిష్కరించాలని పురుగులమందుతో ఆందోళన సుల్తానాబాద్, వెలుగు : తమ ఇంటి భూమిని మరొకరు ఆక్

Read More

దోసుకున్న పైసలతోనే కేసీఆర్​ జాతీయ పార్టీ పెట్టిండు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గన్నేరువరం,వెలుగు : రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి, ఆ కమీషన్లతోనే కేసీఆర్ సొంత విమానం కొన్నాడని, రూ. వందల కోట్లు ఢిల్లీకి తరల

Read More

సీఐ బూతులు తిట్టాడని పోలీస్ స్టేషన్ లో గ్రామస్తుల ఆందోళన

మెట్ పల్లి, వెలుగు : గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను సీఐ బూతులు తిట్టిండని జగిత్యాల జిల్లాలోని మెట్​పల్లి మండలం మెట్లచిట్టపూర్ గ్రామస్థులు పోలీస్​ స్టేష

Read More

జగిత్యాలలో ఓ కుటుంబంలో పెత్తనం కోసం కుట్ర

ముగ్గురిని హతమార్చేందుకు రూ.14 లక్షలకు డీల్​  ఐదుగురు నిందితుల అరెస్టు జగిత్యాల/కోరుట్ల, వెలుగు: ఆస్తితో పాటు కుటుంబం మీద పట్టు సంపాదిం

Read More

జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. రేపు కరీంనగర్లో జరగనున్న ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభకు ఆయన హాజరుకానున్నార

Read More

కేసీఆర్.. పోలీసులను ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటుండు: జీవన్ రెడ్డి

లిక్కర్ స్కామ్ నుంచి కవితను కాపాడేందుకు సీఎం కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చే ముందు.

Read More

బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు : బండి సంజయ్ 

కరీంనగర్ : భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఒక వైరస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక వ్యాక్సిన్ అని, వైరస్ కావాలో..వ్యాక్సిన్ కావాలో ప్రజలు నిర్ణయి

Read More

తుర్కాసిపల్లి నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ‘ ప్రజా సంగ్రామ పాదయాత్ర’ ఇవాళ గంగాధర మండలం తుర్కాసిపల్లి నుంచి కొనసాగనుం

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి రామడుగు, వెలుగు: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని నలుగురు కుటుంబసభ్యులు ఏలుతున్నారని, కల్వకుంట్

Read More

సెస్ రిజర్వేషన్ ప్రక్రియ పై దాఖలైన పిటిషన్ కొట్టివేత

తొలిరోజు 7 మండలాల నుంచే దాఖలు రాజన్న సిరిసిల్ల, వెలుగు: సెస్  ఎన్నికలకు తొలిరోజు మంగళవారం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు

Read More

పోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం

పోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఘటన  కోనరావుపేట, వెలుగు : పోడు భూమికి అధికారులు పట్టా ఇవ్వడం లేదని మ

Read More

రాష్ట్రంలో పేదోళ్ల పరిస్థితి దయనీయంగా మారింది : బండి సంజయ్

కొండగట్టు ప్రమాదం జరిగి నాలుగేళ్లు పూర్తవుతున్నా సీఎం కేసీఆర్ ఇప్పటికీ బాధిత కుటుంబ సభ్యులను కలిసే ప్రయత్నం చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సం

Read More

కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్​

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆనాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను, గాయపడిన

Read More