కరీంనగర్

బండి సంజయ్ ఏ యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరు : కరీంనగర్ మేయర్ సునీల్ రావు 

కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. బీజేపీ బలహీనమైన పార్టీ అని బండి సంజయ్ ఒప్పుకున్నారంటూ వ్యాఖ

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో సీనియర్​ అంతర్​జిల్లా బ్యాడ్మింటన్​చాంపియన్​షిప్​పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. సింగరేణి జనరల్&

Read More

పోటీకి సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

    టీఆర్ఎస్ లో అసమ్మతి     పోటీకి సిద్ధమవుతున్న మంత్రి కేటీఆర్ మేనబావ నర్సింగరావు     ప్రచారాన్ని

Read More

ప్రత్యామ్నాయం బీజేపీనే : బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి 

కరీంనగర్ టౌన్,వెలుగు: తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా  బీజేపీ అవతరించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్​రెడ్డి అన్నారు.  ఎంపీ బండి సంజయ్ చ

Read More

కేసీఆర్ కొత్త పార్టీపై బండి సంజయ్ ఫైర్ 

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ మాతో రండి      కొడుకును సీఎం చేసి, మిమ్మల్ని అవమానిస్తడు       

Read More

మానేరులో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పర్యావరణ అనుమతులు లేకుండా, నిబంధనలు అతిక్రమించి మానేరు నది నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారని నేషనల

Read More

కేసీఆర్​ కొడుకును సీఎం చేస్తడు.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల్ని అవమానిస్తడు : బండి సంజయ్​

జగిత్యాల జిల్లా : “బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లారా... మీరెప్పటికీ సీఎం కాలేరు. కొడుకును సీఎం చేసి మిమ్ముల్ని కేసీఆర్​ అవమానిస్తరు. అందుకే బీజేపీతో

Read More

ప్రజాస్వామిక తెలంగాణే మా లక్ష్యం: మర్రి శశిధర్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసే సమయం ఆసన్నమైందని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈనెల 15న జరిగే బండి సంజయ్ ప్రజా సంగ్రామ

Read More

ప్రొటో కాల్ పాటించడం లేదంటూ తిమ్మాపూర్ లో ఎంపీటీసీల నిరసన

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపీటీసీలు నిరసన తెలిపారు. ప్రొటో కాల్ పాటించడం లేదంటూ మండల పరిషత్ కార్యాలయం ఎ

Read More

కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు : బండి సంజయ్

జగిత్యాల : రాష్ట్రంలో గిరిజనులకు, అటవీశాఖ అధికారులకు మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ చిచ్చుపెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. గిరిజను

Read More

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: కేఏ పాల్

తెలంగాణలో మరో ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తమ పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలోని

Read More

వివేకానంద ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకం : సీహెచ్ విద్యాసాగర్ రావు

స్వామి వివేకానంద ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకం అని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గీతా వి

Read More

కేసీఆర్ పథకాల కోసం దేశం ఎదురుచూస్తోంది:ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పై చేసిన ఆరోపణలను కోరు

Read More