
కరీంనగర్
జగిత్యాల జిల్లా పర్యటన : సీఎంను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలంటున్న బాధితులు
జగిత్యాల జిల్లాలో నేడు సీఎం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు బాధితులు తరలి వచ్చారు.
Read Moreకేసీఆర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన హరీష్ రావు
జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమ
Read Moreసీఎం సభకు ఆర్టీసీ బస్సులు.. బస్టాండ్లలో జనం ఇబ్బందులు
సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన జనాలను ఇబ్బందుల్లో పడేసింది. ఆర్టీసీ బస్సులన్నింటినీ సీఎం సభ కోసం కేటాయించడంతో బస్సుల్లేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదు
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
బహిరంగ సభతో బీజేపీ శక్తి చూపెడతాం: కృష్ణారెడ్డి గంగాధర, వెలుగు: కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభతో తమ శక్తేంటో చూపెడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు
Read Moreసెస్ రిజర్వేషన్ల కేటాయింపు పై విమర్శలు
సెస్ రిజర్వేషన్ల కేటాయింపు పై విమర్శలు బీసీ, ఎస్టీ, మైనారిటీలకూ నో రిజర్వేషన్ ఓ మండలంలోని ఓట్లు మరో మండలానికి కేటాయింపు
Read Moreఅంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రసమయి
హుజురాబాద్, వెలుగు : ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కంటే తానే ఎక్కువ చదువుకున్నానని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం క
Read Moreజగిత్యాలలో మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతుల రాస్తారోకో
మెట్ పల్లి, వెలుగు : కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట రైతుల శ్రమను దోచుకుంటున్నారు. ఇప్పటికే క్వింటాల్ధాన్యానికి ఆ
Read Moreజగిత్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభం జగిత్యాల, వెలుగు: సీఎం కేసీఆర్బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్ల
Read Moreరేపు జగిత్యాలకు కేసీఆర్... షెడ్యూల్ ఇదే
రేపు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలయం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ
Read Moreజమ్మికుంట మార్కెట్లో పత్తి రైతుల కష్టాలు
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మార్కెట్లో పత్తి రైతులకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. అందరూ కలసి ఏకమై తక్కువ ధరకే కాటన్ కొంటున్నారని రైతు
Read Moreసీఎం టూర్ బందోబస్తులో కానిస్టేబుల్కు గుండెపోటు
జగిత్యాల: రేపటి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పరుశురామ్ (50) అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంద్రవెళ్లి నుంచి సీఎం టూర్ బందోబస్తు కోసం జగ
Read Moreరేపు జగిత్యాలకు కేసీఆర్.. బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
జగిత్యాల : రేపు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా వెల్గటూర్,ధర్మపురి,బుగ్గారం,గొల్లపల్లి,కొడిమ్యాల,పెగడపల్ల
Read Moreసీఎం కేసీఆర్ కంటే నేను ఎక్కువ చదువుకున్న : రసమయి బాలకిషన్
కరీంనగర్: సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల కంటే తాను ఎక్కువ చదువుకున్నానని మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు
Read More