కరీంనగర్
రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది : గంగుల కమలాకర్
బీఆర్ఎస్ను ఓడించేందుకు బండి సంజయ్ , రేవంత్ రెడ్డి, షర్మిల ఏకమయ్యారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో బీఆర్ఎస్ ఆత్మ
Read Moreజగిత్యాల అసెంబ్లీనీ బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం : అర్వింద్
ఎన్నికలు దగ్గరికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి దడ పుడుతోందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. అందుకే రైతులపై అన్యాయంగా కేసులు పెట్టి కక్ష సాధింపు చర
Read Moreసిరిసిల్లలో బీజేపీ, బీఆర్ఎస్ వార్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా పరిస్థితి మారింది. పేపర్ లీక్ కేసులో ఐటీ మంత్రి కేటీఆర్ మీద అన
Read Moreకవిత పర్యటనలో అపశృతి.. గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ గుం
Read Moreజగిత్యాలలో కవిత పర్యటన.. వ్యతిరేకంగా పోస్టర్లు
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మెట్ పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చే
Read Moreపాశిగామలో ఉద్రిక్తత..భారీగా మోహరించిన పోలీసులు
జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జీవన్ రెడ్డి ఇంటి
Read Moreలెక్కలు చెప్పరు...చిక్కులు విప్పరు
మున్సిపాలిటీల్లో పెరుగుతున్న ఆడిట్ ఆబ్జెక్షన్స్ రికవరీకి ఆఫీసర్ల వెనుకంజ మెట్పల్లి,వెలుగు:&n
Read Moreమంత్రి కొప్పులను నిలదీసి.. ఇథనాల్ ప్రాజెక్టును అడ్డుకున్న గ్రామస్తులు
జగిత్యాల జిల్లా: ఆరు నెలల క్రితం వెల్గటూర్ మండలం పాశిగామ లో.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్లతో ఇథానాల్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రాజెక్ట్ నిర్మించాలని &nbs
Read Moreబస్సు డిపో రాలే.. రాత్రి రైలు దిగితే స్టేషన్లోనే నిద్ర
పట్టించుకోని ప్రజాప్రతినిధులు పెద్దపల్లి,వెలుగు: పెద్దపల్లి వాసులు 20 ఏళ్లుగా బస్సు డిపో కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి
Read Moreఅదుపు తప్పి చెట్టును ఢీకొన్న ట్రక్కు..ఇద్దరు మృతి
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్బుల్ లోడుతో నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ
Read Moreసామాన్యుడికి ఇసుక దొర్కుతలే..
12 జిల్లాల్లో మొక్కుబడిగా ‘మన ఇసుక వాహనం’ సర్వీస్ వేములవాడకు చెందిన దామోదర్ 15 రోజుల కింద ఇంటి నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడు. ముగ్గు ప
Read Moreసెస్లో బకాయిల మోత.. ప్రభుత్వ బిల్లులే రూ.302 కోట్లు
ప్రభుత్వ ఆఫీసుల నుంచి రావాల్సిన బిల్లులే రూ.302 కోట్లు సబ్సీడీ ద్వారా సర్కార్ కట్టాల్సిన బకాయిలు రూ.45 కోట్లు నోటీసులు జారీ చేసినా బకాయిలు చెల్
Read Moreపెట్రోల్ కోసం వచ్చి.. బంకు సిబ్బందిపై దుండగుల దాడి
జగిత్యాల జిల్లా : మెట్ పల్లి బస్టాండ్ సమీపంలోని భారత్ పెట్రోల్ పంప్ పై అర్థరాత్రి నలుగురుదుండగులు దాడి చేశారు. మద్యం మత్తులో పెట్రోల్ కోసం నలుగుర
Read More












