కేరళ గవర్నర్‌కు కరోనా పాజిటివ్

కేరళ గవర్నర్‌కు కరోనా పాజిటివ్

కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకినట్లు శనివారం నిర్దారణ అయింది. దాంతో తనతో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

‘నేను కోవిడ్-19 బారినపడ్డాను. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గత వారం ఢిల్లీలో నాతో కాంటాక్ట్ అయిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలి లేదా క్వారంటైన్‌లోకి వెళ్లాలని అభ్యర్థిస్తున్నాను’ అని గవర్నర్ తరపున ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది.

For More News..

వీడియో: ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసిన జవాన్లు

కరోనా పేషంట్ బాడీలో 105 రోజులు ఎలాంటి లక్షణాలు లేకుండా సజీవంగా ఉన్న వైరస్

రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా కేసులు