కేరళలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నిత్యం 50వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. టెస్టులు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్గా తేలుతోంది. గడిచిన 24 గంటల్లో 1,03,366 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 51,570 మందికి కరోనా నిర్థారణ అయింది. ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 9,704 కేసులు నమోదుకాగా.. త్రిస్సూర్ లో7,289, తిరువనంతపురంలో 5,746 మంది చొప్పున కొవిడ్ బారినపడ్డారు. కేరళలో గడిచిన 24 గంటల్లో 32,701 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 14 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 3,54,595 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కేరళలో టెస్ట్ చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా
- దేశం
- January 31, 2022
లేటెస్ట్
- Satya dev's Krishnamma: ఒక్క ట్రైలర్తో అంతా మారిపోయింది.. కృష్ణమ్మపై అంచనాలు పెరుగుతున్నాయి
- శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం
- కోవీషీల్డ్ వ్యాక్సిన్తో హెల్త్ రిస్క్: సుప్రీంకోర్టులో లాయర్ పిటిషన్
- Hari Hara Veeramallu: వీరమల్లు నుండి క్రిష్ తప్పుకున్నాడా.. పోస్టర్పై కొత్త డైరెక్టర్ పేరు గమనించారా?
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అద్వానీ యాత్ర చేసింది నిజం కాదా : సీఎం రేవంత్ రెడ్డి
- Uma Ramanan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని ఉమా రామనన్ కన్నుమూత
- NEET -UG అడ్మిట్ కార్డులు విడుదల
- గోల్వాల్కర్ నుంచి హెగ్డే దాకా.. రిజర్వేషన్లను వ్యతిరేకంచింది వీళ్లే : సీఎం రేవంత్రెడ్డి
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్కి అదిరిపోయే న్యూస్..సలార్ శౌర్యంగ పర్వం వచ్చేస్తోంది!
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు