ఖమ్మం

పిడుగుపడి పశువులు మృతి

పాల్వంచ రూరల్, వెలుగు: పిడుగుపడి ఆవు, ఎద్దు మృతి చెందిన ఘటన శుక్రవారం పాల్వంచలో జరిగింది. పాల్వంచ పట్టణంలోని భోజ్యాతండా గ్రామానికి చెందిన ధర్మసోత్​ బా

Read More

సర్కారు బడిలో సామూహిక అక్షరాభ్యాసం

చండ్రుగొండ, వెలుగు:  చండ్రుగొండ మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్ల హాజరుశాతం పెంచాలని ఎంఈవో సత్యనారాయణ టీచర్లను ఆదేశించారు. పోకలగూడెం గ్రామం

Read More

చెన్నూరులో సింగరేణి సోలార్​ వెలుగులు

శివలింగాపూర్‌‌లో 11 మెగావాట్ల సోలార్‌‌ ప్లాంట్‌‌ ఏర్పాటు వచ్చే నెల 10లోపు పూర్తయ్యేలా చర్యలు కోల్‌‌బ

Read More

టీచర్లు కావలెను..ఖాళీలతో సతమతమవుతున్న విద్యాశాఖ

    ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వెయ్యి, భద్రాద్రిలో 814 పోస్టులు ఖాళీ      బదిలీలు, ప్రమోషన్స్​తో మరో 1300 పోస్టుల

Read More

ఖమ్మం డీసీసీబీ పాలకవర్గ సమావేశం వాయిదా

బహిష్కరించిన 10 మంది డైరెక్టర్లు ఖమ్మం టౌన్, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గ సమావేశం 10 మంది డైరెక్

Read More

రూ. 75లక్షల విలువైన గంజాయి పట్టివేత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అక్రమంగా పెద్దమొత్తంలో తరలిస్తున్న గంజాయిని కొత్తగూడెం పోలీసులు గురువారం పట్టుకున్నారు. కొత్తగూడెం వన్​టౌన్​ సీఐ కరుణాకర

Read More

పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

ఖమ్మం టౌన్, వెలుగు : పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.55వేల ఫైన్​ విధిస్తూ ఫస్ట్ అదనపు జిల్లా,సెషన్స్ కోర్టు జడ్జి కె.ఉమాదేవి గురువారం త

Read More

సీసీ రోడ్డు పనులు చేపట్టాలని ఆందోళన

అన్నపురెడ్డిపల్లి, వెలుగు :  మండలంలోని ఎర్రగుంట గ్రామంలోని ముక్కెర బజారులో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గురువారం రజక సంఘం నాయకులు

Read More

పర్ణశాల రామయ్య హుండీ ఆదాయం రూ.17.19 లక్షలు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి అనుబంధ ఆలయం దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని రామాలయం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఈవో రమాదే

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నార్కోటిక్ ​పోలీస్​స్టేషన్!

స్మగ్లర్లకు చెక్​పెట్టేందుకు పోలీస్​శాఖ ఉక్కుపాదం  భద్రాచలం నుంచి ఆయా మెగా సిటీలకు గంజాయి రవాణా అరికట్టేందుకు ఆఫీసర్ల చర్యలు   స్టా

Read More

పూసుగుప్ప అడవుల్లో బూబీ ట్రాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భద్రాచలం, వెలుగు : చర్ల మండలంలోని పూసుగుప్ప అడవుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్స్‌‌‌‌‌‌‌&z

Read More

ఆగస్టు 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు : భట్టి విక్రమార్క

    ‘సీతారామ’కు రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరాకూ నీళ్లియ్యలే     ఇరిగేషన్​ మినిస్టర్​ ఉత్తమ్   &nbs

Read More

అరగుండు, అరమీసంతో 104 ఉద్యోగి నిరసన

సుజాతనగర్, వెలుగు : జీతం చెల్లించలేదని ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచే తీసేశారని ఓ 104 ఉద్యోగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బుధవారం అరగుండు, అరమీసం

Read More