పాట్నా: నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరుతారని తమకు ముందే తెలుసు అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో తాను మాట్లాడినప్పుడే ఈ విషయం చెప్పారన్నారు. ‘‘నితీశ్లాంటి ‘ఆయా రామ్.. గయా రామ్’ మనుషులు దేశంలో చాలా మంది ఉంటారు. ‘ఇండియా’ కూటమి నుంచి కూడా బయటికి వెళ్తారని కూడా ముందే గ్రహించాం. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు. బిహార్ ప్రజలను నితీశ్ మోసం చేస్తున్నాడు. అతన్ని రాష్ట్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్తారు. ఇండియా కూటమి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని తాము ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్లు చేయలేదన్నారు.
నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరుతారని ముందే తెలుసు: ఖర్గే
- దేశం
- January 29, 2024
లేటెస్ట్
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- Good Health : షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- తెలంగాణలో భూముల విలువ పెంపు!