రాష్ట్ర ప్రభుత్వానికి భాష పండితులు అల్టిమేటం విధించారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భాష పండితుల ఉమ్మడి ఐక్య వేదిక నాయకులు కలిశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న బదిలీలు, పదోన్నతుల్లో భాష పండితులకు మొండిచెయి చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. తమ చార్ట్ ప్రకారం 6 నుంచి 8 తరగతులకు మాత్రమే బోధిస్తామన్న స్పష్టం చేశారు. కోర్టు కేసుల పేరుతో ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి భాష పండితుల అల్టిమేటం
- తెలంగాణం
- January 27, 2023
లేటెస్ట్
- వేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం
- Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏ వస్తువు కొనాలో తెలుసా..
- MI vs SRH: వరుసగా 5 మ్యాచ్ల్లో విఫలం.. వరల్డ్ కప్ ముందు కలవరపెడుతున్న రోహిత్ ఫామ్
- వివేకా హత్యను సాక్షిలో గుండెపోటుగా నడిపింది జగన్ భార్యనే కదా.. షర్మిల
- Victory Venkatesh: వియ్యంకుడి విజయం కోసం ఖమ్మం ప్రచారంలో భాగంకానున్న వెంకీ మామ
- ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. కస్టడీ పొడగింపు
- రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని
- V6 DIGITAL 07.05.2024 AFTERNOON EDITION
- పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మరో స్టార్ హీరో...
Most Read News
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- పాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- Rajamouli Media Interaction: రేపు మీడియా ముందుకు రానున్న రాజమౌళి..మహేశ్తో సినిమాపై అప్డేట్!
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు
- T20 World Cup 2024: భారత వరల్డ్ కప్ జెర్సీకి కాషాయ రంగు.. నెట్టింట ట్రోలింగ్