లేటెస్ట్
తెలంగాణలో పండ్లు, కూరగాయలు, ఇంధనం ధరలు తగ్గినయ్!
పండ్లు, కూరగాయలు, నూనెల ద్రవ్యోల్బణం మైనస్లలో రికార్డు భారీగా పెరిగిన పప్పులు, గుడ్ల ధరలు కేంద్ర డేటా ఆధారంగా లెక్కగట్టిన రాష్ట్ర
Read Moreడబ్బులు పోయినయ్ అని ఫోన్ చేస్తే..అకౌంట్ ఖాళీ చేసిన్రు
యాదాద్రి, వెలుగు : తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయని ఓ వ్యక్తి కస్టమర్ కేర్
Read Moreపేద మహిళలకు కుట్టు మిషన్ యంత్రాలు పంపిణీ
పేద మహిళలకు కుట్టు మిషన్ యంత్రాలు పంపిణీ సికింద్రాబాద్, వెలుగు: మోండా మార్కెట్ డివిజన్ లోని జేసీఐ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పేద మహిళలకు ఉచితంగా 100
Read Moreలోక్ అదాలత్లో 1,57,088 కేసులు పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే కేసులను సామరస్యంగా పరిష్కరిస్తున్నామని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహి
Read Moreసీఎం మంత్రులతో కలిసి పిక్నిక్ వెళ్లినట్లుంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
గురుకులాల తనిఖీలాగా లేదు: ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల స్కూళ్లలో ఇప్పటిదాకా 53 మంది విద్యార్థులు చనిపోయారన
Read Moreఉప్పరపల్లి ఆర్కే గోడౌన్లో అగ్ని ప్రమాదం
శామీర్ పేట, వెలుగు : శామీర్ పేట మండలంలో తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరపల్లిలో కరెంట్ షాక్తో శుభకార్యాల అలంకరణ సామగ్ర
Read Moreనా ఎదుగుదలకు, పతనానికి గాంధీ ఫ్యామిలీనే కారణం: మణిశంకర్ అయ్యర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ హైకమాండ్పై ఆ పార్టీ సీనియర్ లీడర్ మణిశంకర్ అయ్యర్ విమర్శలు చేశారు. తాను రాజకీయంగా ఎదగడానికి గాంధీ ఫ్యామిలీ ఎంత కారణమే, తాను
Read Moreసైబర్ నేరాల్లో రూ. 155 కోట్లు రీఫండ్
లోక్ అదాలత్ ద్వారా 17 వేలమంది బాధితుల అకౌంట్లలో జమ హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు ఊరట లభిస్తున్
Read Moreమండల పరిషత్లకు కొత్త భవనాలు!..ఒక్కో బిల్డింగ్ కు రూ.1. 50 కోట్లు
ఒక్కో బిల్డింగ్కు రూ.1.50 కోట్ల చొప్పున కేటాయింపు పంచాయతీరాజ్ భవన సముదాయాలకు రూ.15.75 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు హైదరాబాద్, వెలు
Read Moreపట్టాలపైకి సింహాలు.. రైళ్లకు ఎమర్జెన్సీ బ్రేక్
భావ్నగర్: లోకోపైలెట్ల సమయస్ఫూర్తితో ఎనిమిది సింహాలు ప్రాణాలతో బయటపడ్డాయి. గత రెండ్రోజులుగా గుజరాత్లోని
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంటకుపైగా టైం నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీన
Read Moreమహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 39 మంది ప్రమాణం
నాగ్పూర్: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ను విస్తరించారు. మరో 39 మందిని మంత్రులుగా తీసుకున్నారు. వీరంతా ఆదివారం నాగ్పూర్లోని రా
Read Moreకిడ్నీ వ్యాధులపై అవగాహన ఉండాలి
క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్లినిక్ ఓపెన్ చేసిన యశోద హాస్పిటల్స్ మాదాపూర్, వెలుగు : కిడ్నీ సంబంధిత బాధితులు రోజురోజుకూ పెరుగుత
Read More












