లేటెస్ట్

రయ్..రయ్ మంటూ..దూసుకెళ్లిన సైక్లిస్టులు

భారతీయ సైక్లింగ్ సమాఖ్య సహకారంతో హెచ్​సీఎల్​గ్రూప్స్​ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఐటీ కారిడార్​లో నిర్వహించిన ‘సైక్లోథాన్’ ఉత్సాహభరితంగా సాగింద

Read More

నల్గొండలో 80,275 మంది రైతులు..రూ.645 కోట్ల రుణమాఫీ

2018-23 వరకు రూ.258.47 కోట్లు మాఫీ 2024లోనే రూ.645 కోట్లు మాఫీ 708 మందికి మాఫీ కాలే యాదాద్రి, వెలుగు : రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్

Read More

ఉమ్మడి మెదక్ పై​ చలి పంజా

  కోహీర్​ 6.8,  శివ్వంపేట 8 డిగ్రీలు   గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 9 డిగ్రీల లోపే  మెదక్, స

Read More

ఫతేనగర్​లో బాలుడు మృతికి అధికారులదే బాధ్యత

కూకట్​పల్లి, వెలుగు: ఫతేనగర్​లో నాలాలో బాలుడు కొట్టకుపోయి మృతి చెందిన ఘటనకు జీహెచ్​ఎంసీ అధికారులదే బాధ్యత అని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Read More

అప్పా జంక్షన్ –మన్నెగూడ హైవే పనులు షురూ

  మూడేండ్ల కింద టెండర్​ ఫైనల్.. ఎన్జీటీలో కేసుతో స్టార్ట్​కాని వర్క్స్​ ఇటీవల మేజర్​ యాక్సిడెంట్ లో పబ్లిక్ మృతి  వెంటనే పనులు స్ట

Read More

రేపు ఎస్సీ​కులాల..ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఎస్సీ కులాల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ మంగళవారం బహిరంగ విచారణ నిర్వహించి వినతులు స్వీకరిస్త

Read More

కొండాపూర్‌‌ అండర్‌‌ గ్రౌండ్‌‌ మైన్‌‌లో నీళ్లకు...భూ కంపమే కారణమా ?

ఎనిమిది రోజులుగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి నీటిని తోడేందుకు మరో 15 రోజులు పట్టే అవకాశం భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు : సింగరేణి కాలరీస్

Read More

జూబ్లీహిల్స్​లో ఫుడ్​ సేప్టీ అధికారుల తనిఖీలు

జూబ్లీహిల్స్​,వెలుగు : ఫుడ్​ సేప్టీ అధికారులు జూబ్లీహిల్స్​లోని పలు పబ్​లు, రెస్టారెంట్లపై ఆదివారం దాడులు నిర్వహించారు.   రోడ్డు నంబరు 45లోని &nb

Read More

200 సీట్లు రావడం డీఎంకే పగటి కల: పళనిస్వామి

చెన్నై: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200 సీట్లు గెలుచుకొని తిరిగి అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై అన్నా

Read More

బియ్యం బకాయిలు లక్షా 6 వేల మెట్రిక్ టన్నులు

నిన్నటితో ముగిసిన సీఎంఆర్ గడువు మొండికేస్తున్న మిల్లర్లు 2023–24 ఖరీఫ్, రబీ సీజన్ ధాన్యం మిల్లింగ్​పై నిర్లక్ష్యం నిర్మల్, వెలుగు: స

Read More

డిసెంబర్​ 16న ప్రజావాణి రద్దు

వికారాబాద్​, వెలుగు : జిల్లాలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. గ్రూప్

Read More

దీపం అంటుకుని ఇల్లు దగ్ధం

కొడంగల్, వెలుగు: పూజగదిలో పెట్టిన దీపం అంటుకుని ఇల్లు దగ్ధం అయింది. ఈ  ఘటన కొడంగల్​ మండలం టెకుల్​కోడ్​లో ఆదివారం జరిగింది. బాధితురాలు యాదమ్మ పౌర్

Read More

దేశానికి జమిలి ఎన్నికలు కొత్త కాదు: కేంద్ర మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు కొత్త కాన్సెప్ట్ కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‎ను ఉద్దేశిస్తూ ప్రతిపక్షాలు

Read More