లేటెస్ట్

లాటరీ టికెట్ల యాడ్తో రూ.3.18 లక్షల ఫ్రాడ్.. సైబర్​నేరగాళ్లకు చిక్కిన రిటైర్డ్​ ఉద్యోగి

హైదరాబాద్ సిటీ/బషీర్​బాగ్: కేరళ సర్కార్​ఇచ్చే లాటరీ టికెట్లు అంటూ ఫేస్​బుక్​లో వచ్చిన యాడ్ కు స్పందించిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్​నేరగాళ్ల వలలో చిక్కా

Read More

కర్రె గుట్టలపై బాటిల్‌‌ బాంబులు.. బలగాలకు చాలెంజింగ్ గామారిన ‘ఆపరేషన్‌‌ కర్రెగుట్టలు’

వాటితో పాటు ఐఈడీ, టిఫిన్‌‌ బాక్స్‌‌, కుక్కర్‌‌ బాంబులు నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న భద్రతా బలగాలు బీర్&

Read More

గుండెపోటు మరణాలకు చెక్ పెట్టేలా..సింగరేణి క్యాథ్ ల్యాబ్

గోదావరిఖనిలో రూ. 13 కోట్లతో తొలిసారి ఏర్పాటు  కార్మికులు, కుటుంబ సభ్యులకు సకాలంలో ట్రీట్ మెంట్  త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తేన

Read More

యెమెన్‌‌ జైలుపై అమెరికా ఎయిర్‌‌స్ట్రైక్‌‌.. 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మృతి

మరో 47 మందికి గాయాలు: హౌతీలు సనా: యెమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స

Read More

ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదు.. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఉన్న స్థలాలను వేలం వేసి అమ్ముకోవడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇం

Read More

భూభారతిలో రెండెంచెల అప్పీల్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలాసత్పతి

వీణవంక, వెలుగు: భూభారతి చట్టంలోని రెండంచెల అప్పీలు వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌&z

Read More

సంస్థాగత పదవులపై కాంగ్రెస్ ఫోకస్

నేడు పాలమూరులో పీసీసీ కార్యవర్గ సభ్యుల పర్యటన హాజరుకానున్న ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర లీడర్లు మండల, బ్లాక్​ కాంగ్రెస్​, డీసీసీ అధ్యక్షుల ఎంపికకు

Read More

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్

ప్రిపరేషన్స్​లో మన సైన్యం ప్రధాని మోదీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ న్యూఢిల్లీ:పాకిస్తాన్​ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా దీటుగా ఎదుర్

Read More

ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : రఘురాంరెడ్డి

మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు వినియోగించాలి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దిశ సమావేశంలో కేంద్ర పథకాలపై సమీక్ష ఖమ్మం, వెలుగు : 

Read More

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించాం రాష్ట్రంలో బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం 

Read More

ఉగ్రదాడికి నిరసనగా ‘గాంధీ’లో ర్యాలీ

పద్మారావునగర్, వెలుగు: జమ్మూ కాశ్మీర్​పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ విభాగం, జుడా, టి.ఎన్.జి.ఓ నర్సింగ్ ఆఫీ

Read More

అతిథులను కాపాడడంలో ఫెయిలయ్యా.. ఉగ్రదాడిని సాకుగా చూపి రాష్ట్ర ప్రత్యేక హోదా అడగను: ఒమర్​ అబ్దుల్లా

వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న జమ్మూకాశ్మీర్​ సీఎం బైసరన్​లో ఇంత పెద్దస్థాయి

Read More

చర్లపల్లి - తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: వేసవి సెలవులకు తిరుపతి వెళ్లే యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో  చర్లపల్లి, తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్

Read More