లేటెస్ట్
లోక్ సభ సెగ్మెంట్లవారీగా కాంగ్రెస్ సమీక్ష
హాజరుకానున్న పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గాలపై.. రేపు కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి సెగ
Read Moreపేటీఎంకు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: ఆర్బీఐ రూల్స్ను ఫాలో కాకుండా సింగపూర్లో సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేయడం, విదేశ
Read Moreపుష్కరాలకు ఇప్పటి నుంచే ప్లాన్: ప్రయాగ్ రాజ్ లో అధికారుల పర్యటన
కృష్ణా, గోదావరి, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ ఈ నేపథ్యంలో కుంభమేళా నిర్వహణపై ప్రయాగ్ రాజ్ లో అధికారుల పర్యటన హైదరాబాద్, వెలు
Read Moreరాష్ట్రంపై విషం చిమ్మడమే కిషన్రెడ్డి పని : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
బీఆర్ఎస్తో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నడు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలంగాణ అభివృద్ధిపై మీకు బాధ్యత లేదా అని ప్రశ్న
Read Moreఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీకి నవరత్న స్టేటస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న స్టేటస్ ఇచ్చింది. నవరత్
Read Moreమేం అసలైన హిందువులం.. బీజేపీ నేతలుఎన్నికల హిందువులు
రాజాసింగ్కు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కౌంటర్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ వాళ్లే అసలైన హిందువులని, బీజేపీ నేతలు ఎన్నికల హిందువులని రాష్ట్ర
Read Moreషార్ప్ నుంచి కొత్త ఏసీలు.. ఈ ఏసీల్లో 7 దశల్లో వడపోత, సొంతంగా క్లీన్ చేసుకోగలిగే టెక్నాలజీ
హైదరాబాద్, వెలుగు: జపాన్ కంపెనీ షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) ఎయిర్ కండిషనింగ్ ( ఏసీ) టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలను డెవలప్ చేశామని
Read Moreడ్రోన్లతో డ్యామ్ల పర్యవేక్షణ: ఇరిగేషన్ శాఖ నిర్ణయం..
రేపు జల సౌధలో వర్క్షాప్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్యాముల సేఫ్టీపై ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టనున్నది.
Read Moreఈ నెల 8లోపు మహిళలకు రూ.2,500 ఇవ్వాలి : కవిత
లేదంటే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపుతం : కవిత హైదరాబాద్, వెలుగు: మహిళా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.2,5
Read Moreవన్యప్రాణులను కాపాడుకుందాం : మోదీ
వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు గిర్ అడవుల్లో లయన్ సఫారి.. స్వయంగా ఫొటోలు తీసిన ప్రధాని గిర్ లో ఏసియన్ లయన్స్
Read Moreఎస్ఎల్ బీసీ ప్రమాదం జరిగి పది రోజులైతున్నా పైసా పని జరగలే: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి పది రోజులవుతున్నా పైసా పని జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక
Read Moreనష్టాలను తగ్గించుకోవడానికి వెయ్యి మందిని తీసేయనున్న ఓలా
న్యూఢిల్లీ: నష్టాలను తగ్గించుకోవడానికి సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తీసేయడానికి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రెడీ అవుతోంది. కిందటేడాది 500 మందిని తొ
Read Moreకేదార్ మృతిపై విచారణ జరిపించాలి : ఎంపీ చామల
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: ఇటీవల దుబాయ్లో సినీ నిర్మాత కేదార్ అనుమానాస్పదంగా మృతి చెందడంపై
Read More












