లేటెస్ట్

విలువలతో కూడిన విద్యనందించాలి : జైవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యనందించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం

Read More

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి : టీయూడబ్ల్యూజే

యాదాద్రి(భువనగిరి), వెలుగు : దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు

Read More

నూతన చట్టాలపై అవగాహన ఉండాలి : రాహుల్ హెగ్డే

సూర్యాపేట, వెలుగు : నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. నూతన చట్టాలపై పోలీసు సిబ్బందికి విడతల వారీగా వార

Read More

ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు

హుజూర్ నగర్, వెలుగు : భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హుజూర్ నగర్ సీఐ చరమందరాజు వివరాల ప్రక

Read More

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు : కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క

Read More

మణికొండలో మైనర్ బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 20 బండ్లను ఈడ్చుకెళ్లిన కారు..

 రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ దగ్గర రోడ్డుపై పార్కింగ్ చేసిన బైకులను ఢీకొట్టింది.ఘట

Read More

విత్తన దుకాణాల్లో తనిఖీలు

ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు పట్టణంలోని విత్తన దుకాణాల్లో సోమవారం ఇంటర్నల్ స్క్వాడ్ బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొత్తగూడెం డివి

Read More

వైరా రిజర్వాయర్ కాల్వలు రిపేరు చేయాలి

    ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావుకు రైతుల వినతి వైరా, వెలుగు : వైరా రిజర్వాయర్ ఆయకట్టు కాల్వలతోపాటు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న కాల్వలకు

Read More

వంద పడకల ఆసుపత్రికి భవనాల పరిశీలన

వైరా, వెలుగు : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైరా నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి కోసం వైరా ఎమ్మెల్యే మాలోత్​ రాందాసు నాయక్​ సోమవారం పలు భవనాలను

Read More

స్టూడెంట్లకు వైద్య పరీక్షలు చేయండి : ప్రతీక్​ జైన్​

భద్రాచలం, వెలుగు :  వేసవి సెలవులు ముగిసి కొత్త విద్యా సంవత్సరం షురూ అవుతున్న వేళ హాస్టళ్లకు, ఆశ్రమ పాఠశాలలకు వస్తున్న స్టూడెంట్లకు తప్పనిసరిగా వై

Read More

పంచాయతీ కార్మికుల ఆందోళన

కారేపల్లి, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎనిమిది  నెలల నుంచ

Read More

రామయ్యకు పట్టాభిషేకం

భద్రాచలం, వెలుగు : పుష్యమి నక్షత్రం సందర్భంగా భద్రాద్రి రాముడికి పట్టాభిషేకం సోమవారం కన్నుల పండువగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ వేడుక వేదోక్తంగా

Read More

దళితోద్యమ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ..

 నిజాం రాజ్యంలో  వెట్టిచాకిరీ, అస్పృశ్యత, దేవదాసీ వ్యవస్థ, బాల్య వివాహాలు తదితర అనేక సమస్యలు ఉండేవి. బాణామతి, చిల్లంగి, చేతబడి చేస్తున్నారనే

Read More