
లేటెస్ట్
ముంబైలోని పాల్ఘర్ యార్డ్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం (మే28) సాయంత్రం గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు
Read Moreనకిలీ పత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ... సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. మనోహరాబాద్ మండలం కుచారంలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని నకిలీ పత్రాలతో రూ. 8
Read Moreముంబైలో అంతే : అలాంటి ఆటోలపై రోజుకు 50 రూపాయల ఫైన్
మహనగరాల్లో ఆటోవాలాల కష్టాలు గురించి మనకు తెలియందుకాదు..పొద్దంతా ఆటో నడిపితే వచ్చే డబ్బులతో ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, కిరాణా సరుకులు ఇలా వచ్చిందంతా
Read Moreఫోన్ ట్యాపింగ్ : POLL 2023 పేరుతో వాట్సాప్ గ్రూప్.. హైకోర్టు జడ్జీలపైనా నిఘా
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ
Read Moreబిగ్ బ్రేకింగ్ : ఫోన్ ట్యాపింగ్ తో బెదిరించి.. బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇప్పించేవాళ్లం : భుజంగరావు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ
Read Moreఫోన్ ట్యాపింగ్ : బీఆర్ఎస్ పార్టీ కోసమే స్పెషల్ SOT ఏర్పాటు : భుజంగరావు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ
Read MoreRinku Singh: డబ్బు విలువ తెలుసు.. రూ.55 లక్షలు నాకు ఎక్కువే: ఐపీఎల్ శాలరీపై రింకూ సింగ్
2023 ఐపీఎల్ సీజన్ లో రింకూ సింగ్ ఒక్కసారిగా స్టార్ ఆటగాడి లిస్టులోకి చేరాడు. ఏప్రిల్ 09, 2023న (ఆదివారం) గుజరాత్ టైటాన్స్పై జరిగిన మ
Read Moreవారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించాలె: పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్తో సంబంధమున్న వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. ఇవాళ గాం
Read Moreసీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి.. నిందితుడు సతీష్ కు బెయిల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో అరెస్టైన నిందితుడు సతీష్ కు ఊరట లభించింది. సతీష్ కు విజయవాడ కోర్టు బెయిల్
Read Moreకొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు
కొండగట్టు/జగిత్యాల: జైశ్రీరామ్ నినాదాలతో కొండగట్టు గుట్టలు మారుమోగాయి. అంజన్నకు ఇష్టమైన మంగళవారం కావడం, హనుమాన్ పెద్ద జయంతి సమీపిస్తుండడంతో కొండ
Read Moreగంభీర్తో బీసీసీఐ చర్చలు.. హెడ్ కోచ్గా రానున్నాడా..?
టీమ్ ఇండియా హెడ్ కోచ్ పాత్రపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కేకేఆర్ మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ తో బీసీసీఐ సెక్రటరీ జైషా &nb
Read Moreసుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు
ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరో వారంపాటు మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ అత్యవసర పిటిషన్
Read Moreఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్..అతిషీ పై
Read More