లేటెస్ట్

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. 27న విచారణకు పిలుపు

హైదరాబాద్: సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హా

Read More

నిమ్స్​లో ఓపీ.. ఇక ఈజీ

కియోస్క్ మెషిన్లతో రోగులే స్వయంగా ఓపీ తీసుకోవచ్చు  సొంతంగా బీపీ చెక్ చేసుకునేందుకు బీటీఎమ్ టెక్నాలజీ సహాయంతో రోగులకు ఈజీగా, ఫాస్ట్​గా ట్రీ

Read More

ఇన్వెస్టర్ల సంపద రూ.32 లక్షల కోట్లు జూమ్‌‌‌‌

  గత ఐదు సెషన్లుగా లాభాల్లో మార్కెట్‌‌‌‌ సోమవారం 24,100 పైన నిఫ్టీ మెరిసిన బ్యాంక్ షేర్లు  ముంబై: బెంచ్&z

Read More

అంబేద్కర్.. మనందరికీ దేవుడు :  మంత్రి బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ కామెంట్ కరీంనగర్ సిటీ, వెలుగు: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్.. మనందరికీ దేవుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బ

Read More

భూమి పాయే.. డబ్బూ పాయే.. బతికేదెట్లా!..భూ నిర్వాసితుల నుంచి రూ. 200 కోట్ల దోచేసిన ఫైనాన్షియర్లు

రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటున్న బాధిత రైతులు  ఖైరతాబాద్, వెలుగు: అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ చేయించిన సుమారు రూ. 200 కోట్లను ఫైనాన్ష

Read More

ఎల్ఆర్ఎస్​కు గడువు పెంచినా.. స్పందన అంతంతే.. 20 రోజుల్లో 70 కోట్లు మాత్రమే వసూలైన ఫీజు

మరో 9 రోజుల్లో ముగియనున్న గడువు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 7 వేల కోట్లు రావొచ్చని అంచనా ఇప్పటి వరకు రూ.1,070 కోట్లు మాత్రమే వసూలు

Read More

ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి..చిన్నారులు మృతి

తూప్రాన్, వెలుగు: ఓ మహిళ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి వాగులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు తల్లిని కాపాడగా.. ఇద్దరు పిల్లలు చనిపోయారు

Read More

పౌరసత్వం కేసులో విప్ ఆది శ్రీనివాస్​కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని : ఎమ్మెల్యే రమేశ్​ బాబు

హైకోర్టు ఆదేశాల మేరకు అందజేసిన మాజీ ఎమ్మెల్యే రమేశ్​ బాబు లీగల్​ సర్వీసెస్​ అథారిటీకి రూ. 5 లక్షలు హైదరాబాద్, వెలుగు:  పౌరసత్వం వివాదంల

Read More

జార్ఖండ్​లో ఎన్​కౌంటర్​.. 8 మంది మావోయిస్టులు మృతి

  మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ మాంఝీ తలపై కోటి రూపాయల రివార్డ్​ భద్రాచలం, వెలుగు: జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం తెల

Read More

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : ఎమ్మెల్సీ కోదండరాం

ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కోదండరాం విజ్ఞప్తి పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ

Read More

ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు

మధ్యాహ్నం 12 గంటలకు విడుదల హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం రిలీజ్ కానున్నాయి. ఫస్టియర్ తో పాటు సెకండియర్ రిజల్ట్ ను

Read More

ఏసీబీకి చిక్కిన ఆఫీసర్లు.. మణుగూరులో రూ. లక్ష లంచం తీసుకున్న సీఐ

మణుగూరులో సీఐని, జనగామ జిల్లాలో ఆర్‌‌ఐని, మేడ్చల్‌ జిల్లాలో డీఈఈని పట్టుకున్న ఏసీబీ మణుగూరు, వెలుగు: ప్రైవేట్‌‌

Read More

అక్షర్ ధామ్ ఆలయాన్ని దర్శించుకున్న వాన్స్ ఫ్యామిలీ

నాలుగు రోజులు భారత్​లో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన యూఎస్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో భేటీ ట్రంప్  టారిఫ్  వార్  నేప

Read More