ఎన్నికల కౌంటింగ్ పై అధికారులకు ట్రైనింగ్

ఎన్నికల కౌంటింగ్ పై అధికారులకు ట్రైనింగ్

హైదరాబాద్ : రాష్ట్రంలోని పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ పై అధికారులకు ట్రైనింగ్ కొనసాగుతోంది. హోటల్ తాజ్ కృష్ణలో సీఈఓ రజత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభం అయిన రెండో దశ ట్రైనింగ్ లో డీఈవోలు, ఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రక్రియాతో పాటు.. వీవీ ప్యాట్ల లెక్కింపు మీద అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు సీఈవో రజత్ కుమార్.