సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ నిర్వాసితులు. 2016 నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో వివరించారు తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు. 2016 నుంచి భూములు తీసుకుంటున్నా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. ఇళ్ల స్ట్రక్చర్లకు పరిహారాలు ఇవ్వడం లేదన్నారు. ఒంటరి మహిళలు, పురుషులకు, 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు ఉపాధి, పునరావాసం కల్పించడం లేదన్నారు. 250 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండానే ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ఆర్డీవో, కలెక్టర్ తమ సమస్యలు పరిష్కరించడం లేదన్నారు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు. కోర్టుకు వెళ్లినందుకు తమపై కక్ష సాధిస్తున్నారని చెప్పారు. తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎంను కోరారు.
మా సమస్యలు పరిష్కరించండి..సీఎం కు మల్లన్నసాగర్ నిర్వాసితుల లేఖ
- తెలంగాణం
- June 14, 2021
లేటెస్ట్
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు