సిద్దిపేట టౌన్, వెలుగు : గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కరోనా వ్యాధిపై అవగాహన పెంచేందుకు మోటార్ సైకిల్పై తిరుగుతూ ప్రచారం చేపడుతున్నాడు. సేవ్ ఇండియా అనే పేరుతో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రచారం ఆదివారం సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ పట్టణంలో పలు వీధుల్లోతిరుగుతూ అవగాహన కల్పించారు. శ్రీకాంత్ను సిద్దిపేట టు టౌన్ సీఐ పరశురామ్ గౌడ్, రిజర్వ్ ఇన్స్పెకర్ రామకృష్ణ అభినందించారు.
సిద్దిపేటకు చేరిన ‘సేవ్ ఇండియా’
- తెలంగాణం
- April 20, 2020
లేటెస్ట్
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- SRH vs PBKS: ఆఖరి పంచ్ మనదే.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
- ఈ వీడియో చూసి తీరాల్సిందే.. ఆకాశంలో అద్భుతం...అసలైన ఉల్కాపాతం అంటే ఇదే
- రాహుల్ గాంధీ మావోయిస్టు భాష వాడుతున్నారు: మోదీ ఫైర్
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి